జడ్పీ చైర్మన్ పరామర్శ

84చూసినవారు
జడ్పీ చైర్మన్ పరామర్శ
మంథని పట్టణం సావిత్రిబాయి పూలే కాలనీలో మంథని పట్టణ బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంఛార్జి బండారి శ్రీకాంత్ తండ్రి రాములు ఇటీవల మరణించగా, గురువారం వారి కుటుంబాన్ని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన వెంట నాయకులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్