ఇంటర్ విద్యార్థులు ఒత్తిడికి గురికావద్దు

78చూసినవారు
ఈనెల 28వ తేదీ బుధవారం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా విజయవంతంగా పరీక్షలు రాయాలని గాయత్రి విద్యా. సంస్థల అధినేత అల్లెంకి శ్రీనివాస్ సూచించారు. మంగళవారం పెద్దపల్లిలో ఆయన మాట్లాడుతూ ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించే అవకాశం లేదని, నిర్ణీత సమయానికంటే ముందే విద్యార్థులు అప్రమత్తంగా ఉండి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్