సర్వసభ్య సమావేశాలలో పాల్గొన్న ఎమ్మెల్యే

76చూసినవారు
సర్వసభ్య సమావేశాలలో పాల్గొన్న ఎమ్మెల్యే
జూలపల్లి, ఎలిగేడు మండలాల చివరి సర్వసభ్య సమావేశం మంగళవారం ఎంపీపీల అధ్యక్షతన నిర్వహించారు. పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు సమావేశంలో పాల్గొని దిశా నిర్దేశం చేశారు. పాలకవర్గాల పదవి కాలం ముగియడంతో వారిని ఘనంగా సన్మానించారు. వనమహోత్సవం పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పిటిసిలు, ఎంపీడీవోలు, తహశీల్దారులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్