మొక్కలు నాటిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

55చూసినవారు
మొక్కలు నాటిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఐటీ శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణ రావు, జిల్లా అడిషినల్ కలెక్టర్ అరుణ శ్రీ, మున్సిపల్ చైర్మన్ మమత రెడ్డి, జిల్లా ఫారెస్ట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్