మోడీ పాలనలో మహిళలకు రక్షణ కరువు: లక్ష్మి

69చూసినవారు
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంధా అనుబంధ ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సదస్సు నిర్వహించారు. రాష్ట్ర నాయకురాలు కోడిపుంజుల లక్ష్మి మాట్లాడుతూ, మోడీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని మోడి కి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. నాయకులు గుజ్జుల సత్యనారాయణరెడ్డి, తోకల రమేష్, మార్త రాములు, రాధ, కల్పన తదితరులు పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్