నేడు ఖనిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం.!

70చూసినవారు
నేడు ఖనిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం.!
గోదావరిఖనిలోని గౌతమి నగర్ విద్యుత్ ఉప కేంద్ర పరిధిలో ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, జనగాం, రాంమందిర్, అల్లూరు, పిజి సెంటర్ విద్యుత్ ఉప కేంద్రముల పరిధిలో ఉదయం 9 నుండి 10 గంటల వరకు విధ్యుత్ సరఫరా నిలిపి వేయబడును. విద్యుత్ మరమ్మత్తుల దృష్టా, విద్యుత్ సరఫరా ఉండదని తెలియజేశారు. వినియోగదారులు సహకరించాలని అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అడిచర్ల శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్