మహిళలు ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలి: ఐద్వా

574చూసినవారు
కేంద్ర ప్రభుత్వం మహిళ హక్కులను కాలరాస్తూ శ్రమకు తగ్గ గుర్తింపునివ్వటంలో పూర్తిగా విఫలమైందని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి అన్నారు. మంగళవారం గోదావరిఖనిలో జిల్లా కార్యదర్శి మహేశ్వరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సదస్సులో జ్యోతి మాట్లాడుతూ, మహిళలపై వివక్షతను నిర్మూలించడానికి ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. జ్యోతి, సాగర్, ఫైముదా, రమణ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్