సిరిసిల్ల జిల్లాలో గంజాయి తాగేవారు తస్మాత్ జాగ్రత్త: ఎస్పి

71చూసినవారు
గంజాయి తాగే వారిని పట్టుకునేందుకు జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లకు గంజాయి టెస్ట్ కిట్లు అందుబాటులోకి వచ్చాయని ఎస్పి అఖిల్ మహాజన్ తెలిపారు. శుక్రవారం సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఎస్పి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ, సిరిసిల్ల టౌన్ సిఐ లతో కలిసి ఎస్పి గంజాయి కిట్లను ఆవిష్కరించారు. పోలీస్ స్టేషన్లలో రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే గంజాయి టెస్ట్ నిర్వహించి తాగే వారిని పట్టుకోవడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్