ప్రగతిలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలి: కలెక్టర్

59చూసినవారు
ప్రగతిలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలి: కలెక్టర్
రహదారులు, భవనాలశాఖ ఆధ్వర్యంలో ప్రగతిలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం రహదారులు భవనశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి పెండింగ్లో ఉన్న పనుల పురోగతిపై చర్చించారు. వర్షాకాలం నేపథ్యంలో రాకపోకలకు అంతరాయం కలగకుండా క్షేత్రస్థాయిలో ఎక్కడైనా మరమ్మతుల అవసరముంటే వెంటనే చేపట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్