నేడు పునర్జన్మ కార్యక్రమంపై అవగాహన

66చూసినవారు
నేడు పునర్జన్మ కార్యక్రమంపై అవగాహన
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా సీపీఆర్ పై అవగాహన కల్పించడంలో భాగంగా శనివారం పునర్జన్మ కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మీడియా మిత్రులు హాజరుకావాలని డీఎంహెచ్ఓ వసంతరావు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్