సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలి

62చూసినవారు
వేములవాడ పట్టణంలోని 4వ వార్డుతో పాటు పలు వార్డుల్లో కూడా మురికి కాలువలు శిథిలావస్థలో ఉండడంతో మురికి నీరు పోక చెత్త పేరుకుపోయని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీసీ రోడ్లు, మురికి కాలువలు శిధిలావస్థకు చేరుకున్నాయని పేర్కొన్నారు. అవసరం ఉన్నచోట ఇకనైనా నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్