గుడి పరిసరాల్లో మృతదేహం

3680చూసినవారు
గుడి పరిసరాల్లో మృతదేహం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయ పరిసరాల్లో మగవ్యక్తి మృతదేహం దర్శనమిచ్చింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం తెలుసుకున్న వేములవాడ పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఎవరికైనా తెలిస్తే పట్టణ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్