రోడ్డు ఇలా అయితే.. వెళ్లేది ఎలా..!?

558చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీ నుంచి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి వెళ్లే రోడ్డు అస్తవ్యస్తంగా తయారైంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుంతల మాయమైన రోడ్డులో వర్షపు నీరు నిలిచి ఇబ్బందులు పడుతున్నామని రైతన్నలతో పాటు విద్యార్థినుల తల్లిదండ్రుల సైతం చెబుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు రోడ్డుకు మరమ్మత్తు చేయాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్