ప్రభుత్వ విప్ ఆదిని మర్యాదపూర్వకంగా కలిసిన ఓయూ జేఏసీ నేతలు

73చూసినవారు
ప్రభుత్వ విప్ ఆదిని మర్యాదపూర్వకంగా కలిసిన ఓయూ జేఏసీ నేతలు
వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను బుధవారం హైదరాబాద్ లోని అసెంబ్లీ ప్రాంగణంలోని విప్ ఆఫసులో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో బహుజన నాయకులు బిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల సంజయ్, ఓయూ జేఏసీ చైర్మైన్ కొత్తపల్లి తిరుపతి, తెలంగాణ ఎస్టీ, ఎస్టీ విద్యార్థి సంఘం వ్యవస్థాపక అధ్యకులు డా. పెంట కృష్ణలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్