నేడు స్వామివారికి ప్రత్యేక పూజలు

82చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శ్రీభీమేశ్వరసదన్ లోని పురాతన మండపంలో కొలువైన శ్రీగణపతి రాజరాజేశ్వర స్వామివారికి ప్రతి సోమవారం సాయంత్రం అర్చకులు శ్రీనివాసాచార్యులు ప్రత్యేక అభిషేక పూజ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా చేస్తున్నారు. మహిమగల ఆలయమని భక్తులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్