ప్రత్యేక స్క్రీన్ ద్వారా రైతు రుణమాఫీ తిలకించిన రైతులు

80చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని మల్లారం గ్రామ రైతు వేదిక కార్యాలంయంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ నిధుల మంజూరు కార్యక్రమంను ప్రత్యేక స్క్రీన్ ద్వారా స్థానిక గ్రామ శాఖ నాయకులు గ్రామంలోని రైతులు తిలకించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం మాట నిలబెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్