
మధిర నియోజకవర్గంలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 24, 25వ తేదీలలో చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాలలో పర్యటించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ నాయకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రతి ఒక్కరు ఈ పర్యటనలో పాల్గొని విజయవంతం చేయాలని తెలియజేశారు.