మంత్రి తుమ్మలతో సమావేశమైన మధిర కాంగ్రెస్ నాయకులు
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు మంగళవారం తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో జిల్లా కేంద్రంలోని వారి కార్యాలయంలో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రానున్న లోక్ సభ ఎన్నికలలో పలు రాజకీయ ముఖ్య అంశాలను గురించి వారితో చర్చించారు.