అభాగ్య మహిళను చేరదీసిన ఆర్కే ఫౌండేషన్ సభ్యులు

57చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని జిలుగుమాడు గ్రామంలో గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో దిక్కుతోచని స్థితిలో తిరుగుతున్న గుర్తు తెలియని అభాగ్య మహిళ గురించి బుధవారం స్థానిక ప్రజలు మధిర ఆర్కే ఫౌండేషన్ సభ్యులకు తెలియజేయగా ఈ విషయం తెలుసుకున్న ఆర్కే ఫౌండేషన్ సభ్యులు ఆ మహిళను చేరదీసి మధిర ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్య చికిత్సలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్