మధిరలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన అధికారులు

52చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మధిర పట్టణంలోని వైరా నదికి వరద ఉదృతి ఎక్కువైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. అలాగే నది పరివాహక ప్రాంతాల వద్దకు ఎవరూ రాకూడదని ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా ప్రజల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్