జల్లేపల్లిలో పర్యటించనున్న మంత్రి పొంగులేటి

83చూసినవారు
జల్లేపల్లిలో పర్యటించనున్న మంత్రి పొంగులేటి
సోమవారం ఉదయం 07. 30గంటలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ ముజ్మూల్ ఖాన్ తో కలిసి తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లి లో పర్యటించనున్నారు. విష జ్వరాల నేపద్యంలో బాధితులను పరామర్శించనున్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు అభిమానులు రావాలని క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్