![](https://media.getlokalapp.com/cache/89/97/899763b76fd272300b3a5e4917fd47ee.webp)
![](https://amp.dev/static/samples/img/play-icon.png)
విద్యార్థులకు పాఠాలు బోధించిన కలెక్టర్
తిరుమలాయపాలెం మండలంలోని జల్లేపల్లి ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సందర్శించారు. క్లాస్ రూంలో విద్యార్థులకు పాఠాలు బోధించారు. తాను ఐఏఎస్ స్థాయికి ఎదగడానికి పడిన కష్టాలను విద్యార్థులకు వివరించారు. చదువుతో పాటు ఆటల్లో కూడా ముందుండాలని సూచించారు. ఒక్కసారి పరీక్షలో ఫెయిల్ ఐనా మరోసారి ప్రయత్నించాలన్నారు. కష్టం వచ్చినప్పుడు ధైర్యం కోల్పోకుండా ఉండాలని ఆయన పేర్కొన్నారు.