వ్యవసాయ కార్మికులను ప్రభుత్వాలు ఆదుకోవాలి
బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తయిన ఇప్పటివరకు వ్యవసాయ కార్మికులకు ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకుండా చేసిందని ఏఐపీకేఎంఎస్ ఖమ్మం జిల్లా కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు అన్నారు. మంగళవారం అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం పాలేరు డివిజన్ కమిటీ ముఖ్య కార్యకర్తల జనరల్ బాడీ రాయల వెంకట్ నారాయణ భవన్ పిండిప్రోలు గ్రామంలో నిర్వహించారు