పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన మంత్రి తుమ్మల

81చూసినవారు
సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పెట్రోల్ బంక్ ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్