రామ సహాయం వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీపీ

83చూసినవారు
రామ సహాయం వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీపీ
కూసుమంచి మండలంలోని పోచారం గ్రామంలో మాజీ ఎంపీపీ రామ సహాయం వెంకట్ రెడ్డి తల్లి రామ సహాయం పద్మ పార్దేవ దేహానికి కూసుమంచి ఎంపీపీ బానోతు శ్రీనివాస్ నాయక్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిడిసి మాజీ చైర్మన్ జూకూరు గోపాలరావు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ రామసాహం బాలకృష్ణారెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు చాట్ల పరశురాం నివాళులర్పించారు. వారి కుటుంబానికి సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్