కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఆదివారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా ముఠాపురంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ కమిటీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తర్వాత పలు గ్రామాల్లో కార్యకర్తలను శ్రేణులను కలుసుకున్నారు.