50శాతం తాటి మొక్కలు నాటాలి

66చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవంలో భాగంగా నియోజకవర్గంలో 50శాతం తాటి మొక్కలు నాటాలని ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి పిలుపునిచ్చారు. బహుజన రాజ్యం కోసం జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను ఆదివారం సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి భారీ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు.

సంబంధిత పోస్ట్