విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించండి

51చూసినవారు
విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించండి
సత్తుపల్లి డివిజన్ పరిధిలోని విద్యుత్ సమస్యలను శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వెంటనే పరిష్కరించాలని ట్రాన్స్ కో డీఈ రాములు సోమవారం అన్నారు. సత్తుపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ లో వినియోగదారులు ఇచ్చిన పలు సమస్యలపై సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా ఉందా, ఓవర్ లోడ్, లో ఓల్టేజీ వస్తుందా, తీగలు వదులుగా ఉన్నాయా లేదా పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్