నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

84చూసినవారు
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
సత్తుపల్లి మండలంలోని గౌరిగూడెం విద్యుత్ సబ్ స్టేషన్ మరమ్మతుల దృష్ట్యా శనివారం ఉదయం 8. 30 గంటల నుంచి 10. 30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏఈ శరత్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సబ్ స్టేషన్ పరిధిలోని కొత్తూరు, గౌరిగూడెం, రేజర్ల, సర్వరాయ షుగర్స్, రాజీవ్ నగర్ లో అంతరాయం కలుగుతుందని ఏఈ తెలిపారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్