శవ యాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

3343చూసినవారు
కామేపల్లి మండల పరిధిలోని జోగ్గూడెం గ్రామంలో మనస్థాపంతో మృతి చెందిన యువకుడు సాయి శవయాత్రలో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ పాల్గొన్నారు. ఆదివారం గ్రామంలో నిర్వహించిన సాయి శవయాత్రలో ఆమె పాల్గొని భౌతికయం వద్ద నివాళులర్పించారు. అనంతరం శివయాత్రలో పాల్గొని అంత్యక్రియలు మూసినంతవరకు బానోత్ హరిప్రియ గ్రామంలోనే ఉన్నారు.

ట్యాగ్స్ :