సమస్యల నిలయాలుగా గ్రామా పంచాయతీలు అధ్వానంగా పారిశుధ్యం

56చూసినవారు
సమస్యల నిలయాలుగా గ్రామా పంచాయతీలు అధ్వానంగా పారిశుధ్యం
కారేపల్లి మండల పరిధిలోని 41 గ్రామపంచాయతీలలో స్పెషల్ ఆఫీసర్ల పాలనలో గ్రామాలన్నీ సమస్యల నిలయాలుగా మారాయి. స్పెషల్ ఆఫీసర్లు పంచాయతీ కార్యద ర్శులు విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తో రకరకాల సమస్యలతో గ్రామాల్లోని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. స్పెషల్ ఆఫీసర్లు స్థానికంగా ప్రజలకు ఎలాగూ అందుబాటులో ఉండటం లేదు. కనీసం స్థానికంగా ఉండాల్సిన పంచాయతీ కార్యదర్శులు సైతం పట్టణాల నుండే రాకపోకలు సాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్