గ్రామాలలో సందడిగా స్వామివారి తలంబ్రాలకు పూజలు

59చూసినవారు
వైరా నియోజకవర్గ వ్యాప్తంగా బుధవారం జరుగుతున్న సీతారామ కళ్యాణ మహోత్సవ సందర్భంగా స్వామివారి వద్ద ఉపయోగించే తలంబ్రాలను భక్తులు తయారు చేస్తున్నారు. కలిపిన తలంబ్రాలు బియ్యానికి గ్రామంలోనే మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పసుపు కుంకుమలు చల్లి పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో సందడి ఏర్పడింది.

ట్యాగ్స్ :