రేపు మండలంలో పాఠశాలలో సెలవు

59చూసినవారు
రేపు మండలంలో పాఠశాలలో సెలవు
కారేపల్లి మండల వ్యాప్తంగా బుధవారం ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించింది. బుధవారం ముస్లింలకు సంబంధించిన మొహరం, తెలుగువారికి సంబంధించిన తొలి ఏకాదశి పండుగ పురస్కరించుకొని ప్రభుత్వం సెలవు ప్రకటించిందని మండల విద్యాశాఖ అధికారి మంగళవారం ప్రకటనలో తెలిపారు. తిరిగి గురువారం పాఠశాలలు ప్రారంభమవుతాయని ఈ విషయాన్ని విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు గమనించాలన్నారు.

సంబంధిత పోస్ట్