సీఐని మర్యాదపూర్వకంగా కలసి సన్మానించిన ఆదివాసి నాయకులు

1058చూసినవారు
సీఐని మర్యాదపూర్వకంగా కలసి సన్మానించిన ఆదివాసి నాయకులు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ సీఐ సతిస్ ని బుధవారం మర్యాదపూర్వకంగా కలిసిన ఆదివాసి నాయకులు. ఈ సందర్భంగా వారు ఆయనతో కొన్ని విషయాలు తెలిపారు. ఆదివాసుల స్థితిగతులు జీవన విధానము ఆదివాసులకున్న సమస్యలు వారికి తెలియపరిచారు. అలాగే రాయి సెంటర్ వ్యవస్థకు సంబంధించిన విషయాలను వివరించడం జరిగిందన్నారు.

ట్యాగ్స్ :