బాసర ట్రిపుల్ ఐటీకి ‘ఆదర్శ’ విద్యార్థులు

73చూసినవారు
బాసర ట్రిపుల్ ఐటీకి ‘ఆదర్శ’ విద్యార్థులు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఎస్. తిరోజ, ఎం మనస్విని, జీ భావన. బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ అబ్దుల్ ఖలీల్ ప్రకటించారు. బుధవారం ఆర్జీయూకేటీ విడుదల చేసిన ఎంపిక జాబితాలో ఈ విద్యార్థులు ఉండటం పాఠశాలకు గర్వకారణమన్నారు. ఈ ముగ్గురు బాలికలు ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో 9. 8 జీపీఏతో ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్