గోలేటిలో బీజేపీ కృతజ్ఞతా సభ

57చూసినవారు
కొమురం భీం జిల్లా హరిజన మండలం గోలేటి రెబ్బెన మండలం గోలేటి టౌన్షిప్లో ఆదివారం సాయంత్రం బిజెపి ఆధ్వర్యంలో మోడీ ప్రభుత్వం కేంద్రంలో మూడవసారి గెలిచిన సందర్భంగా కృతజ్ఞత సభను ఏర్పాటు చేస్తున్నట్లు బిజెపి జిల్లా అధికార ప్రతినిథి కేసరి ఆంజనేయులు గౌడ్ తెలిపారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా ఆదిలాబాద్ ఎంపీ గోడెం నాగేష్ హాజరుకానున్నట్టు ఆయన పేర్కొన్నారు. బిజెపి నాయకులు, కార్యకర్తలు ఈ సభకు హాజరు కావాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్