కాంగ్రెస్ నాయకున్ని‌ పరామర్శించిన డీసీసి అధ్యక్షులు

80చూసినవారు
కాంగ్రెస్ నాయకున్ని‌ పరామర్శించిన డీసీసి అధ్యక్షులు
హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ నాయకులు అజ్మీర ఆత్మరాం నాయక్ ను కొమురం భీం జిల్లా డిసిసి అధ్యక్షులు విశ్వ ప్రసాద్ శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సమస్యలు తెలుసుకుని వెంటనే కోలుకోవాలని ధైర్యం తెలిపి డాక్టర్లతో మాట్లాడడం జరిగింది. వారి వెంట దిక్కీ వినియోగ వినియోగదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శోభన్ బాబు, రవి నాయక్, మూడేడ్ల రమేష్, అజ్మేరా సురేష్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్