సీఐటీయూలో చేరిన టోల్ ప్లాజా కార్మికులు

50చూసినవారు
సీఐటీయూలో చేరిన టోల్ ప్లాజా కార్మికులు
వాంకిడి మండలం సరండి టోల్ ప్లాజాలో పనిచేస్తున్న కార్మికులు శనివారం సీఐటీయూ యూనియన్లో చేరారు. ఈ సంధర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రాజేందర్ మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు 26000 చెల్లించాలని రెగ్యులర్ గా ఈఎస్ఐ పీ. ఎఫ్ జమ చేయాలని జీత బాత్యాల్లో తేడా లేకుండ అందరికీ ఒకే మాదిరిగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్