విజయ దండోరా విజయోత్సవ మహా ర్యాలీ సభను జయప్రదం చేయండి

57చూసినవారు
రెబ్బెన మండల కేంద్రంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రేగుంట కేశవ్ రామ్ మాదిగ మాట్లాడుతూ 30 ఏళ్ల ఉద్యమ ప్రాస్థానం ఆగస్టు 1వ తేదీన ఏడుగురు న్యాయమూర్తులైన జడ్జీలతో ఎస్సీల వర్గీకరణపై అనుకూల తీర్పురావడం హర్షించనియ్యమని మాదిగలై పుట్టిన ప్రతి ఒక్కరు ఈనెల 13వ తేదీన హైదరాబాదులో నిర్వహించు విజయ దండోరా కార్యక్రమాన్ని విజయోత్సవ మహా ర్యాలీని సభలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్