విద్యుత్ సరఫరాలో అంతరాయం

77చూసినవారు
విద్యుత్ సరఫరాలో అంతరాయం
ములకలపల్లి మండలంలోని పొగళ్లపల్లి 11 కేవీ ఫీడర్ పరిధిలో బుధవారం విద్యుత్ సరఫరాలో నిలిపివేయన్నట్లు ట్రాన్స్-కో ఏఈ లక్ష్మీనర్సింహారావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పీఢరులో మరమ్మతులు చేయనున్న కారణంగా చౌటిగూడెం, పొగళ్లపల్లి, తాళ్లపాయ, రింగిరెడ్డి పల్లి, తిమ్మంపేట. గుండాలపాడు, మంగళిగుట్ట, కొబ్బరిపాడు గ్రామాలకు ఉదయం 7. 30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు.
Job Suitcase

Jobs near you