రామయ్యను దర్శించుకున్న జిల్లా ఏఎస్పీ

566చూసినవారు
భద్రాద్రి జిల్లా ఏఎస్పీ అంకిత్ కుమార్ ఆదివారం భద్రాద్రి స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఇటీవల బదిలీపై జిల్లాకు వచ్చి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా స్వామివారి సన్నిధిలో ఏఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహణ అధికారి రమాదేవి, అర్చకులు ఏఎస్పీని స్వామి వారి శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్