తహశీల్దార్ స్పష్టమైన హామీతో దీక్ష విరమణ

65చూసినవారు
చర్ల మండలంలో ఆక్రమణకు గురైన శ్రీకన్యకా పరమేశ్వరి ఆలయ భూములను స్వాధీనం చేసుకోవాలని కోరుతూ సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ చేపట్టిన దీక్షను ఆ పార్టీ నేతలు బుధవారం విరమించారు. తహశీల్దార్ తమకు స్పష్టమైన హామీ ఇవ్వడంతో దీక్షను విరమించినట్లు మండల కార్యదర్శి కొండా కౌశిక్ అన్నారు. 15 రోజుల్లో ప్రభుత్వ భూమిలో నిర్మించిన కట్టడాలను తొలగించకపోతే ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్