సీతారాంపట్నంలో తూము రామనర్సయ్య ఆధ్వర్యంలో సంబరాలు

59చూసినవారు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మెరుపు వేగంతో దూసుకుపోతుండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని సీతారాంపట్నంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తూము రామనర్సయ్య ఆధ్వర్యంలో బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్