గణేష్ టెంపుల్ ఆలయ హుండీ లెక్కింపు

561చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని ప్రముఖ ఆలయమైన శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయ హుండీలను మంగళవారం లెక్కించారు. ది. 2-2-2024 నుండి 17-6-2024 వరకు నాలుగు నెలల 16 రోజుల హుండీలను లెక్కించగా మొత్తం 3, 50, 738/- వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి సులోచన తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ అధికారులు బెల్ సింగ్, అర్చకులు, బ్యాంకు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్