మత్తు పదార్థాల వినియోగంతో జీవితం అంధకారం

63చూసినవారు
మత్తు పదార్థాల వినియోగంతో జీవితం అంధకారం
మత్తు పదార్థాల వినియోగంతో జీవితం అంధకారం అవుతుందని యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని భద్రాద్రి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి అన్నారు. అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం ధన్వంతరి ఫార్మాసూటికల్ కళాశాలలో డ్రగ్స్ నిర్మూలన దినోత్సవం నిర్వహించారు. అనంతరం అందరూ డ్రగ్స్ నిర్మూలనపై ప్రతిజ్ఞ చేశారు.

సంబంధిత పోస్ట్