కొత్త చట్టాల పై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలి: ఎస్పీ

66చూసినవారు
కొత్త చట్టాల పై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలి: ఎస్పీ
కొత్తగూడెం సింగరేణి ఉమెన్స్ కళాశాల లో నూతన చట్టాల గురించి ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో మంగళవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జూలై ఒకటో తేదీ నుండి అమలులోకి రానున్న నూతన చట్టాల పట్ల ప్రతి ఒక్క పోలీసు అధికారి, సిబ్బంది అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సబ్ డివిజన్లోని అధికారులు, సిబ్బందికి శిక్షణ తరగతులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్