టిడిపి అభిమానికి స్వాగతం పలికిన పార్టీ నాయకులు

67చూసినవారు
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మతల్లికి మొక్కులు తీర్చుకొనేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు నుండి కాలినడకన విజయవాడకు బయలుదేరిన మేదరమెట్ల నాగేశ్వరరావుకు ఆదివారం పాల్వంచ మార్గమధ్యంలో టిడిపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనను అభినందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్