రాహుల్ గాంధీ ప్రధాని కావటం ఖాయం: కొత్వాల

54చూసినవారు
భారతదేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలనే ఆశయంతో ఉన్నారని డీసీఎంఎస్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తైన సందర్భంగా పాల్వంచ పట్టణానికి, మండలానికి చెందిన వందలాదిమంది కాంగ్రెస్, మిత్రపక్షాల నాయకులు, కార్యకర్తలు, మైనారిటీ నాయకులు బుధవారం పాత పాల్వంచలోని కొత్వాల స్వగృహానికి వచ్చి అభినందనలు తెలిపారు.