రైతు భరోసా పథకం సాగు చేస్తున్న రైతులకే అందించాలి

57చూసినవారు
రైతు భరోసా పథకం సాగు చేస్తున్న రైతులకే అందించాలి
రైతు భరోసా పథకంపై రైతుల అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలియజేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులను కోరారు. మంగళవారం హైదరాబాదు నుండి వీడియో కాన్ఫరెన్స్ లో రైతు నేస్తం అనే కార్యక్రమం ద్వారా ఐదు రైతు వేదికలలో పాల్గొన్న రైతులతో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్