సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిపై అవగాహన సదస్సు

53చూసినవారు
సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిపై అవగాహన సదస్సు
భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ ఆదేశానుసారం మంగళవారం జిల్లా వ్యాప్తంగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అన్ని అంగన్వాడి సెంటర్ల పరిధిలో సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిపై అవగాహన ర్యాలీలు నిర్వహించారు. అనంతరం సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ అధికారి వేల్పుల విజేత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్