ఉచిత వైద్య శిబిరం

55చూసినవారు
ఉచిత వైద్య శిబిరం
మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని రాజుపేటలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సింగరేణి ఏరియా జిఎం దుర్గం రామచందర్ ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అవసరం ఉన్నవారికి మందులను పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధిలో నివారణకు ప్రజలు తప్పనిసరిగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని వైద్య అధికారి శేషగిరిరావు ప్రజలకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్