కేసీఆర్ రోడ్ షోకి తరలి వెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత గెలుపును కాంక్షిస్తూ చేపట్టిన కేసీఆర్ రోడ్ షో కార్యక్రమానికి బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత పార్టీ నేతలతో కలిసి పెద్దఎత్తున తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.